న్యూఢిల్లీ: దేశంలోని తొలి ఇంజిన్ లెస్ రైలు ‘ట్రైన్-18’ పరుగులకు సిద్ధమవుతోంది. వాణిజ్యపరమైన సేవలకు రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ (సీసీఆర్ఎస్) శైలేష్ కుమార్ పాఠక్ అనుమతులు మంజూరు చేశారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో...
సికింద్రాబాద్ నుంచి నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలును లింగంపల్లి రైల్వేస్టేషన్ వరకు పొడిగిస్తున్నట్లు దక్షణమధ్య రైల్వే ఆదేశాలు జారీచేసింది. ఏప్రిల్ 14నుంచి విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి లింగంపల్లి రైల్వేస్టేషన్ వరకు జన్మభూమి ఎక్స్ప్రెస్ రాకపోకలు కొనసాగనున్నాయి....
విశాఖపట్నం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): పర్యాటకుల రద్దీ దృష్ట్యా అరకుకు ప్రత్యేక రైలు నడపాలని అధికారులు నిర్ణయించారు. డిసెంబరు 1, 2, 8, 9 తేదీల్లో విశాఖ నుంచి అరకులోయకు ప్రత్యేకంగా ఈ రైలు నడుస్తుంది. 08517...
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే టాప్- 5 నెట్వర్క్లలో ఒకటిగా పేరొందింది. సుమారు 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద సంస్థ ఇది. కాగా మన దేశంలో 1853 ఏప్రిల్ 16న తొలి...
తిరుపతి: నగరంలో రూ.400 కోట్లతో రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేస్తామని రైల్వే జీఎం వినోద్కుమార్ యాదవ్ అన్నారు. ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ...దక్షిణం వైపు 8 అంతస్థుల భవనాన్ని నిర్మిస్తామన్నారు. తిరుపతిలో వెంకటేశ్వర, పళని థియేటర్ల దగ్గర...